Thursday 19 November 2020

గురుచరిత్ర..గుప్త భావము..🙏🏻 అధ్యాయం- 34-40

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురుచరిత్ర..గుప్త భావము..🙏🏻
అధ్యాయం- 34-40
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
ఏది ధర్మమో,ఏది సత్యమో దాని మీద మనకు అవగాహన ఇప్పుడు గురు అనుగ్రహముతో క్రమేపీ పెరుగుతుంది. ఇది ఆచరణలో పెట్టె కొద్దీ వివేక,వైరాగ్య లతో పాటు జ్ఞాన,కర్మ,భక్తి,అన్ని కలిసి సాధనలో మనం ముందుకు పోగలుగుతాము.
మనలో రాజోగుణ, తమోగుణ. లక్షణాలు క్రమేపి దూరం అవుతాయి.ఇక మిగిలింది సత్వ గుణం మాత్రమే.
మనకు అప్పుడు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందిి. ఇక్కడ స్వామి లీలలు చదవడం వల్ల వారి పట్ల మన భావన ఇంకా ఉత్తమంగా తయారు అవుతోంది.
ఇంకేమి కావాలి!మనకు సద్గురువు తప్ప ఇంకో ప్రపంచం లేకుండా పోయింది. గురు భక్తి ఇంకా తీవ్రం అయి మన సాధన యొక్క ఫలితం లభించే సమయం ఆసన్నమవుతోంది.
జై గురు దత్త

No comments:

Post a Comment