Saturday 24 October 2020

అత్రి మహర్షి స్థాపిత విరుపాక్ష సోమేశ్వర స్వామి.

 దత్త లీలా క్షేత్ర మహత్యం

దత్త క్షేత్రాలు

Part-149

అత్రి మహర్షి స్థాపిత విరుపాక్ష సోమేశ్వర స్వామి.

అత్రి మహర్షి శివుని కోసం తపస్సు చేయగా శివుడు  ప్రత్యక్షం అయి అత్రి మహర్షి కి  ఆత్మ లింగం(గోకర్ణం లో ఉన్న లాంటి లింగం)👌 ఇచ్చారు.ఈ లింగం ను అత్రి మహర్షి కృత యుగం లో మార్గ దర్శ ఈశ్వర లింగం ప్రతిష్ఠ చేశారు.ఈ లింగం పొద్దున్న రక్త వర్ణం,మధ్యాహ్నం స్పటిక, సాయంత్రం మధు వర్ణం(తేనె రంగు) లో మారుతుంది.ఈ లింగం కు శ్రీ కృష్ణ దేవరాయలు గుడి కట్టించారు.

అడ్రస్:శ్రీ విరుపాక్ష గ్రామం,శ్రీ విరుపాక్ష సోమేశ్వర స్వామి మందిరం,mulbagal కి 3 km దూరం,కొల్లార్ జిల్లా,కర్ణాటక.

No comments:

Post a Comment