Saturday 24 October 2020

నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ

 నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో!

అభీష్ట సిద్ధి మే దేహి  

కురు శాంతిమ్ ప్రయచ్ఛమే!!

ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు జపిస్తే అభీష్ట సిద్ధి

3 లక్షల సార్లు మంత్ర సిద్ధి

అని వాసుదేవనంద సరస్వతి స్వామి తెలియజేశారు.

వేకుమఝామున లేచి స్నానం చేసి,ఉతికిన బట్ట కట్టుకొని స్వామి దగ్గర కూర్చొని 

గురుచరిత్ర పారాయణ చేసి,(దక్షిణ ముఖం ఉండేలాకూర్చోకూడదు.)తరువాత పుస్తకం కు ప్రదక్షిణ చేయాలి.

 దత్తాత్రేయ స్వామి పటం, గురుచరిత్ర పుస్తకం  కి ప్రదక్షిణ చేస్తూ ఈ శ్లోకం చదవాలి అని రాసిఉంది.

No comments:

Post a Comment