Wednesday 16 October 2019

#నా దేశం గొప్పది!!!

#నా దేశం గొప్పది!!!
*******************
ఇంగ్లీష్ నాటక కర్త షేక్స్ పియర్ ను ఎవరో మహా కవి కాళిదాసుతో పోల్చారు!!
హవ్వ నవ్విపోదురుగాక!!
సున్నాను కనిపెట్టింది భారతీయుడే!!
వైమానికి శాస్త్రాన్ని రచించి విమానాలకు రూపకల్పన చేసింది
మన భరద్వాజ మహర్షియే!!
భారతీయుల్లో పరిశోధనాత్మక, ధార్మిక, తార్కిక దృష్టి అధికం.
ఈ సనాతాన భారతీయ సాహిత్య, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక విద్యలను విదేశీయులు కాపీ చేసి నోబెల్ బహుమతులు - ఇదో పెద్ద బహుమతి అట - ఎత్తుకపోతున్నారు!!
గాడిదలకే తెలుసు గంధపు చెక్కల వాసన అంటే ఇదే మరి!!!
ఆ గాడిదలను స్తుతించే మీడియా, సామాజిక మాధ్యమ దుష్టులు కొందరు....
మేరా భారత్ మహాన్!!!
నా దేశం గొప్పది!!

No comments:

Post a Comment