Thursday 28 November 2019

ఆదివారం

*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....*
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||
తాత్పర్యం:
మాంసం తినడం,
మద్యం తాగడం,
స్త్రీతో సాంగత్యం,
తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు. ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించాయి .దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా.
అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.
మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.
ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి .అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి.
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.
ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.
మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి. అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి.
అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.
మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు .మధ్యాన్ని తాగే వారు కాదు.
కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.
ఈ పోస్టు హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి...
*|| ఓం నమః శివాయ ||*

Wednesday 27 November 2019

కైవల్యోపనిషత్తు

ప్రపంచములో ఒక చిన్న ప్రాణిని ద్వేషించినా మనము మొక్షార్హత కోల్పోతాము అనే వేదము చెపుతోంది.
అయితే, ద్వేషము ప్రాణి మీద కాదు దాని ప్రవర్తన మీద అని గమనించి మసలుకొనమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. (
కైవల్యోపనిషత్తు )

My " cigarette " series.

My " cigarette " series.
1# आज फिर तुम्हें खोने का डर नहीं
तुम आए हो कुछ इस तरह
रात दरवाजे के बाहर मेरे
आने पर सच ! तुम्हारे
जाते पैरों के
निशान देखे
मैंने |
Neहा

Cigarette series

Cigarette series

Here I m gifting u all a poetry form called " Cigarette " coined by Amrit Raj , a brilliant literary mind.
Its a way to express urself
Beautifully n poetically in limited wrds...
Simple steps n rules dear..
First line of seven wrds
Each successive line gets lessened by a wrd...n thus u gt d format of
7, 6 , 5, 4 , 3, 2 ,1.
Remind urself to present a complete thought or idea..
I personally love this format ....n lucky to gt it by heart frm sch a learned teacher .
Heartiest thanks n gratitude @ Amrit raj sir.
Here goes my frst cigarette of my cigarette series-
Dedicated to Amrit Raj sir...
1# The cold war of our turned egoes
You keep mum , I speak not
But trying to talk mutely
Dear ! dishonest we are
Follow the enmity
Get apart
Farewell.
Neहा

" सिगरेट " सीरीज

" सिगरेट " सीरीज
2# शब्द पढा़ तुमने , मौन को दरकिनार कर
शब्दों के बीच मैं खड़ी थी
रुको ! शब्दों में नहीं कहा ,
शब्दों के बीच में ,
अनलिखे अाखरों में ,
फिर पढ़ना ,
पाओगे |
Neहा

"सिगरेट " सीरीज

"सिगरेट " सीरीज
3# कि आओ ! फिर से निपटारा कर लें
मेरी वफ़ा , वादों , रस्मों को छोड़कर
मेरे पास कुछ नहीं है
सुनो! बताओ तो ज़रा
तुम्हारा क्या है ?
खाली हाथ ?
समझी |
Neहा

" सिगरेट " सीरीज

" सिगरेट " सीरीज
4# बेतरतीब होना अच्छा लगता है यूँ मुझे
फिर कभी बिखरने का डर नहीं
और ना हीं झूठी उम्मीद
कि तुम आओगे अचानक
कहोगे चलो सँवारे
फिर से
तुम्हें |
Neहा

NEW DISCOVERY OF POETRY CALLED "CIGARETTE"

NEW DISCOVERY OF POETRY CALLED "CIGARETTE"
WITH MY FRIEND Neha Kumari
we heard sonnets, couplets, hiku, tanka,elegy,odd etc each one have its own identity and immense poetic quality, in the same manner my friend learned the new format called "cigarette" under the guidance of her beloved teacher SRI AMRIT RAJ
In this format each successive line gets lessened by a word, thus you got the format--7,6,5,4,3,2,1
remind yourself to present a complete thought or idea--
here I go for the poem----
my heart said something and then nothing
such things happen to me often
my heart hears something nothing
now time to ask
am I friend
or not
dear!
======================================== thanks to Neha Kumari and SRI AMRIT RAJ

నాథూరామ్ గాడ్సే

5 నవంబర్ నాథూరామ్ గాడ్సేని ఉరితీసిన రోజు
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు.
ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు.
ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు.
ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు.
తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
"గాంధీజీ" ని తాను ఎందుకు చంపవలసి వచ్చిందో ఆనాటి పరిస్థితులేమిటో పూర్తిగా వివరిస్తూ లిఖిత పూర్వకంగా కోర్టుకు స్వదస్తూరి తో "గాడ్సే" ఇచ్చిన వాంగ్మూలానికి ఇది తెలుగు అనువాదము.
నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి ఇప్పుడూ ఉన్నాయి. ఇది నెను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన ఉత్తరంలో విధితమౌతుంది. నేడు కూడా నావి అవే అభిప్రాయాలు.
గాంధీజీ తో నాకు శతృత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయం లో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటారు. నా మనసులో దేశ భక్తి తప్ప ఏమీ లేదు అని చెప్పగలను.
విభజన తరువాత ఏర్పడ్డ తీవ్ర భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను.
హత్య చేసిన తరువాత నా పై ప్రజలకి తీవ్రమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు.
సమాజం లో నాకు ఉన్న గౌరవం అంత తుడిచిపెట్టుకుపోతుంది.
వార్తాపత్రికలు నన్ను ధారుణంగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు, ఐతే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా దిగజారిపోతాయని ఊహించలేదు.
వార్తాపత్రికలూ ఎపుడు నిస్పక్షపాతంగా రాయలేదు.
వారు ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకి తక్కువ ప్రధాన్యతనిచ్చి, దేశ శ్రేయస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశ నాయకులు దేశ విభజన పాకిస్తాన్ ఏర్పాటు స్వీకరించే వారు కాదు.
వార్తాపత్రికలూ నాయకుల పొరపాట్లను కప్పు పుచ్చేవి. దాని వలన దేశ విభజన సులువు ఐపోంది.
ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసు చలించనివ్వలేదు. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు. నేను ఆ వాదనని అంగీకరించను. లీడర్లు తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకి తెచ్చారు.
గాంధేయ వాదులు తమ శక్తి తో స్వతంత్రం తెచ్చాము అంటారు.
అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు.
నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం.
ముందు వారి చెప్పిందా దాన్ని వ్యతిరేకించాలి తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకి చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి.
ఇలాగే పాకిస్తాన్ రూపురేఖలు అంగీకరించారు.
15 ఆగస్టు 1947 కపటపూర్వకముగా పాకిస్తాన్ ని అంగీకరించారు.
పంజాబ్ బంగాల్ మరియు సింధ్ ప్రాంతం లోని నివసిస్తున్న హిందువుల గురించి ఎవరు ఆలోచించలేదు.
దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెర లేపారు.
పాకిస్తాన్ ని వ్యతిరేకించిన వారందరిని మాట మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు.
జిన్నామాటలు విని మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం స్వీకరించారు. ఈ పరిణామం వలన చాలా కలత చెందాను.
పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది.
పాకిస్తాన్ లోని కోట్లాది హిందువులని వారి భద్రతని నీళ్ళు వదిలి వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు.
అలా అక్కడి హిందువులు ముస్లింల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. నాకు ఇవి గుర్తుకు వచ్చినపుడు నా రక్తం ఉడుకుతుంది. ప్రతినిత్యం అక్కడ వేలాది హిందువుల హత్యలు జరిగేవి. 15000 సిక్కులని తూటాలతో కాల్చి ఛంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రలని చేసి నగ్నంగా ఊరేగించారు. వారిని పశువులూ అమ్మినట్టు సంతలొ అమ్మెవారు.
ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్ళు వదిలి మతం మానం రక్షించుకోడానికి పారిపోవలసి వచ్చింది. వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్లు పొడవు ఉంది.
దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు సరి కదా వచ్చే వారికి ఆకాశమార్గం ద్వారా ఆహారం వెదఛల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది.
ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి విన్నపం చేసినా లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకి భంగం కలగవచ్చు అని బెదిరించిన ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు.
భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనుసైగల మీద నడిచెది. పూర్తి భిన్నమైన వైఖరి తో ఉండే వారు గాంధీజీ. పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల అత్యాచారాల పై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ-ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్రవేసేవారు.
వారి పై చట్టపరమైన అపరాధలు నమోదు చేసేవారు. వాటి పై ప్రెస్ ఎమర్జెన్సీ ఆక్ట్ అనుగుణంగా చర్యలు చేపట్టేవారు. నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి.(ఆ రోజుల్లో) 16000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటి 900 చర్యలు చేపట్టారని మొరార్జీ దేశాయి అన్నారు.
ఇంతే కాదు ప్రెస్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు. హిందువుల పై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకి వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇవన్ని చూశాక ఇక శాంతియుతంగా గాంధీగారిని ఒప్పించగలనని ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్ లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ.
సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు. చరిత్రలో ఎన్నడు హిందువులు ఇంతటి ఊచకోతకి గురికాలేదు. పరిశీలించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయం లో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలని ఎన్నడు గౌరవించలేదు.
అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఏది వినడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటివరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టం ఐపోంది.
అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతలకంటే పక్షపాత ధోరణి తో పాకిస్తాన్ ని వెనకేసుకుని వచ్చేవారు.
ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక శరతులతో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు.
ఆ షరతులు ఏమిటంటే పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీ లో మసీదులలో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయించడం.
ఈ షరతులు నిరాహారదీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఈ సంఘటన జరిగిన రోజున ఢిల్లీ లో ఉన్నాను. అవి చలికాలం రోజులు భారీ వర్షం పడుతుంది.
పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ వారు కట్టు బట్టలతో వచ్చారు నిలువ నీడ లేదు ఐనా ఆ వర్షం లో తీవ్రమైన చలిలో పసిపిల్లల తో సహా మసీదులు ఖాళీ చేయించారు.
గాంధీ తన నిరాహారదీక్ష ద్వారా మంకుపట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు. వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నా చేయలేదు.
వారిలో కొందరు గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి తమకి ఆశ్రయం కల్పించామని కొరినా గాంధీ మనసు చలించలేదు.
ఎంతటి కఠొరమైన వ్యక్తి మనసు ఐన ఇది చూస్తే మనసు కరిగిపోతుంది. ఇది కళ్ళారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకావికలం అయిపోయింది. ఈ శరణార్ధులు విల్లశాల కోసం మసీదులలో ఉంటున్నారా. నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థితా అనిపించింది. విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాల పై గాంధికి పూర్తి అవగాహన ఉంది.
ఆదేసమయం లో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి గానీ ఒక్క గురుద్వారా గానీ సురక్షితంగా లేదు. తమతమ ప్రార్ధన స్థలాలని ఎలా అపవిత్రం చేశారు వచ్చిన శరణార్ధులు కళ్ళారా చూశారు. ఢిల్లీ కి వచ్చిన శరణార్ధూలకి నిలువ నీడ లేనపుడు వ్యర్ధంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పు ఏమిటి. ఈ పరిస్థితులని కల్పించినది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు. మానవతా దృక్పధం తో కూడా నిరుపయోగం గా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా? మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు.
గడ్డ గట్టె చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికేందుకు. పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకి అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు?
దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తెలిపోయింది.
తన నిరాహార దీక్ష విరమించడానికి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒక వేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఖాతరు చేయరని ఆయన చనిపొయినా వెంట్రూకంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది.
గాంధీ దీక్ష జిన్నా పై ఎటువంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవాపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు.
ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా తెలుసు.
ఆఖరికి గాంధీ హస్తికలు భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపినా వారి కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంఛినా పాకిస్తాన్ మాత్రం సింధునది లో కలపడానికి ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు.
ఇక పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం విషయానికి వద్దాం. సర్దార్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ఏ ప్రభుత్వాన్ని ఐన వారి నిర్ణయం మార్చుకోమనడం చాలా కష్టం కానీ భారత ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు వారికి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్ని నిరాహార దీక్ష వలన మార్చుకోవలసి వచ్చింది.
పాకిస్తాన్ కాశ్మీర్ పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం.
ఆ భూభాగం భారత ప్రజలది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.
ఐతే కేవలం ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకు పట్టు పట్టి బ్లాక్ మైల్ చేసినందువలన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
అపుడు నాకు అనిపించింది గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు దేశ ప్రజల మనోభావాలకి విలువలేదు.
జడ్జీ గారు తీర్పులో ఇలా రాశారు. బొంబాయికి చెందిన న్యాషనల్ గార్డియన్ పత్రిక 17 జనవరి 1947 న ఇలా రాసింది. "భారత దేశాన్ని ఘోరంగా వంచించిన నెహ్రూ ప్రభుత్వం.
పాకిస్తాన్ విధ్వంసం ద్వారా సహించలేనిది గాంధీజీ నిరాహారదీక్ష వల్ల సాధించింది".
దేశ ప్రజలని కిరాతకంగా హతమార్చిన దేశానికి ఎదురు డబ్బులు ఇచ్చే కిరాతక చేర్య మేము సమర్ధించలేము అని జడ్జి పేర్కొన్నారు.
ముస్లింలు స్వాతంత్రానికి విరుద్ధంగా ఉన్నారు.
ఐనా గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు.
ఆయన్ని ఆపే శక్తి దేశం లో లేకపోయింది.
ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లింల అత్యాచారాల నుండి కాపాడటానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది.
గాంధీని అంతమొందించడం మినహా మార్గం లెదు.
గాంధీ ని రాష్ట్ర పిత అంటారు కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడం లో దారుణంగా విఫలం అయ్యారు.
దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు.
ఆయన మనస్పూర్తిగా విభజన కి వ్యతిరేకంగా నిలబడినట్లైతే ముస్లిం లీగ్ గానీ బ్రిటిష్ వారు గానీ తలొగ్గక మరో మార్గం ఉండేది కాదు.
దేశం లో చాలా శాతం విభజనకి వ్యతిరేకం ఐనా గాంధీ దేశాన్ని మోసం చేశారు.
అలా ఆయన పాకిస్తాన్ కి జన్మనిచ్చిన రాష్ట్రపిత అవుతారు గానీ యుగాలుగా ఉన్న భారత్కి కాదు.
ఆ విధంగా రాష్ట్రపిత అని పిలిపించుకుంటూ నా భారత్ ని ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయడం ఆ దేశ పుత్రుడిగా నా కర్తవ్యం గా భావించి గాంధీ హత్యకి పూనుకున్నాను.
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు.
ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు.
ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
గాంధీ హత్య
భారత్-పాకిస్తాన్ విభజనని గాంధీ వ్యతిరేకింఛారు.
ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు.
ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే
, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు.
హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు.
గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే
గాంది పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు... మరి గాంది జివీతం చదవడం ఎంత ముఖ్యమో గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం...
స్వాతంత్ర్యం వచ్చాక గాంది బతికితే 10 సంవత్సరాలు కావచ్చు..
కాని గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు... మరి ఎవడైతే ఈ యింత జేవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలడు...??
గాడ్సే గాంధి ని చంపాలనుకునేదానికి RSS వ్యతిరేఖం అనితేలిసి తానే సంఘ కార్యక్రమాల నుంచి తప్పుకున్నాడు....
గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు...
గాంధీజీ బతికి ఉంటె కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసే యోచనలో మన అప్పటి ప్రధాని నెహ్రు మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని దీనికి గాంధీజీ మద్దతు దొరికితే యిచ్చే ఆలోచనలో ఉన్నారు...
అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీ ని హత్యా చేయడమే ఉత్తమ నిర్నయంగా బావించి ప్రణాళిక రూపొందించాడు....
గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం కాని ఆయనకు దేశ భావిషత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది.. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు.. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు.. గాంధీ ని చనిపోగానే ఎక్కువగా రోదించింది.. గాడ్సే నే.... గాడ్సే త్యాగం మరువరానిది... ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలియిచ్చిన త్యాగమూర్తి...
యిది ఎవరు నమ్మినా నమ్మక పోయినా నిజం..
జై హింద్ భారత మాతా కి జై....

Tuesday 26 November 2019

Constitution Day

For the First Time, J&K to Celebrate November 26 as Constitution Day

November 26 has a unique historical significance as it was on this day in 1949 that the Constitution was adopted, and, thereafter, came into force on January 26, 1950 marking the beginning of the country as a republic.

#అమ్మదయ :

#అమ్మదయ :
భగవంతుని హృదయం తేజరిల్లే దయాసాగరి అయిన భగవతీదేవి అధీనంలో ఉంటుంది.ఈవిధంగా స్త్రీమూర్తి సర్వారాధ్యురాలై పరమాత్మయై ప్రతి ఇంటిలో భాసిల్లుతూ ఉంటుంది.ఋషిసంపదలో పరంపరంగా బోధింపబడుతున్న ఈ పారమార్థిక సత్యాలను తెలుసుకోవటానికి సద్గ్రంధపఠనం తప్పనిసరి.

" moh moh k dhage "

This piece is a outcome..listening after " moh moh k dhage " by Monali thakur as my friend Rama Subba Rao Bhuthamapuram shared dt its great to hear n I really found it...the psyche i came to know behind the lyrics..thank you so much..so here it goes..
Sweet pain
As I have you .
The bond we share
Is not to be named.
Its not to be defined.
I cant understand
What a dumb you are
You let this happen to us
But you are the most understanding
Because you got my soul.
We complete each other
And there beauty lies within
Don't force your reason
To make it clear to you.
You are in me
Like dreams , not a sand apart
I like to be with you
Because you make me to hold myself
I dance to the music
Your heart plays.
I believe
That you wont expect anything
And it ll end beautifully.
Credits: Rama Subba Rao Bhuthamapuram.
Neहा

Thursday 21 November 2019

Self introduction,

Self introduction,boasting and luxurious life style is very dangerous.Let it shine, the light in you!!

Jatoli Shiva Temple

Jatoli Shiva Temple, highest Shiva temple in entire Asia. Took 39 years to complete, and is one of the most beautiful Dakshin-Style temple situated in Himachal Pradesh. #har_har_mahadev

హిందూ ధర్మం



ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక.
అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,
జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సుతో దేవుడినే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.
హిందూ ధర్మంలో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడినా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.
from the time line of Nagendra Sarma Suravarapu

చెప్పలేదంటనకపొయ్యేరు:

చెప్పలేదంటనకపొయ్యేరు:

తీర్థయాత్రల జాబితాలో పాలకుడు,కోర్టు రేపు కాబుల్ ను,కైరోను కూడా చేర్చవచ్చు!!!
దురాచారాలను వ్యాప్తిచేయువారు అల్పాయుష్కులు అవుతారు.
ప్రజలు వీటివల్ల ఆకస్మిక భయాన్ని పొందుతారు!!
కనుక స్వధర్మాన్ని మరువక ధర్మమార్గ దివ్యసంగమస్థానాలైన శ్రీశైలం,కాశీ,కేదార్నాథ్ తదితర పుణ్యస్థలాలే మనకున్న దైవీసంపదలు అన్న భావనను పిల్లలలో ఇప్పటినుంచే కల్పించాలి!!!

Wednesday 20 November 2019

OM Namah Shivaya !!

OM Namah Shivaya !!

Badavilinga Temple, Largest Shiva Linga in Hampi. It has a three eye mark drawn on it in line carving depicting three eyes of Lord Shiva

Existing since Vijayanagara Empire, Temple was ruined by Islamic invaders but failed to damage the huge monolithic Linga.
You Never know ,when ,where,or how Bhagavan Shiva will answer

and Always Remember, His timing is always perfect!!!

దత్త నామము

౧.
దత్త నామము జపము చేయివానికి వేరే జపములు అవసరము లేదు
౨. దత్త పాదోదకమును శిరముపై చల్లుకొను వానికి వేరే పుణ్యతీర్ద స్నానము తో పనిలేదు
౩. దత్త పాదములను సదా హృదయమునందు నిలిపిన వానికి యజ్ఞయాగాదులతో పనిలేదు
౪. దత్త లీలలను గానము చేయువానికి దానములతో పనిలేదు
౫. దత్తనామామృతాన్ని తాగిన వాని మీద కలిప్రభావము ఉండదు

Tuesday 19 November 2019

Saranam ayyappa

Society is divided. Believers say out of 1000 Ayappa temples, women are not allowed in only 1 temple. Reason is Ayappa is in Brahmachari stage & wants to see women as child or mother.Others see it as discrimination

HAMPI SHIVA

HAMPI SHIVA
#Kartikamaas
షుమారు 450 సం.క్రితం బహమని సుల్తానులు అను దుష్టులచేత హంపిలో ఉన్న శివుడికి పూజలు నిలిపివేయబడ్డాయ్.1980 నుంచి తిరిగి అక్కడ శ్రీ కే ఎన్ క్రిష్ణభట్ అను బ్రాహ్మణోత్తముడు పూజలు నిర్వహిస్తున్నాడు.మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఈ సాధుసజ్జనుడికి శత కోటి నమస్సులు.
#RewriteHistory  #Hampi Bahmani Sultans Stopped the Shiva Puja &After 450 years, 89 yr old Pundit K.N.Krishnabhatt re-opened the Temple in 1980 & performs Puja daily🕉Koti Pranaams MAHODAYA🙏Our Dharma/ Traditions survive thro Centuries b cos of such Yogis🙏🙏

Monday 18 November 2019

A painting of beloved guru

May the guru be protective of this universe..
A painting of  beloved guru,
poet and soothsayer Shri Raghuvir Samarth Ramdas Swami by the illustrious Vasudeo Kamathji.
Jaya jaya Raghuveera Samartha...

BOND OF PAIN

BOND OF PAIN
A single stroke
Touches the chord
Reach the highest skies
Known to the clouds are
The deepest sighs
Oh even laughs
Smiles fail
To touch those heights
The rays feel scattered
Longer wider
The shadows feel spread
Deeper denser
A single stroke
A single stroke of pain
Stirs the soul
Touches the chord
Fills the space with resonance
Silent deep togetherness
By Sister Rupa

Thursday 14 November 2019

నెహ్రూ నీచత్వానికి పరాకాష్ట....!😢 **************************

నెహ్రూ నీచత్వానికి పరాకాష్ట....!😢
**************************
పటేల్ మరణించిన గంటకు అప్పటి ప్రధాని నెహ్రూ మరణంతో బాటుగా ఇలా ప్రకటించాడు -
1. పటేల్ కిచ్చిన ప్రభుత్వ కారుని వెంటనే వెనక్కు తీసుకురండి.
2. కేంద్రహోంశాఖ కార్యదర్శులు గానీ , ఇతర అధికారులు గానీ బొంబాయి వెళ్ళదలచుకుంటే వారివారి సొంత ఖర్చులపై వెళ్ళవలసి ఉంటుంది..
అయితే , హోంశాఖ కార్యదర్శి VP Menon మాత్రం నెహ్రూ ఇచ్చిన ఉత్తరాన్ని , తాను ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో బహిర్గతం చేయలేదు. పైగా అధికారులను తన ఖర్చుపై బొంబాయి పంపించాడు..
తరువాత నెహ్రూ అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కి పటేల్ అంతిమసంస్కారం లో పాలు పంచుకోరాదనే కాబినెట్ సిఫార్సుని పంపాడు. కానీ, రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్రప్రసాద్ నెహ్రూ ఇచ్చిన ఉచిత సలహాని పక్కనపెట్టి అంత్యక్రియలకు హాజరవ్వడానికే నిర్ణయం తీసుకున్నారు. అది తెలిసిన నెహ్రూ ప్రభుత్వం తరపున రాజగోపాలాచారి ని పంపించి, ప్రభుత్వ స్మారక పత్రాన్ని రాష్ట్రపతికి ఈయకుండా రాజగోపాలాచారిచే చదివించాడు..
అనంతరం పటేల్ కి ఒక స్మారకాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ముందు నెహ్రూ విరోధించాడు , తరువాత సరేనని హామీ ఇచ్చాడు. తరువాత పటేల్ ఒక రైతు నాయకుడనీ , కాబట్టి గ్రామగ్రామాల ఆయన పేర నూతులు తవ్వించాలనీ నెహ్రూ తన పార్టీవారిని నమ్మించాడు. ఆ నూతి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభమైనాయో, ఎప్పుడు ముగిసాయో నెహ్రూ కే తెలియాలి. ఆవిధంగా పటేల్‌కం స్మారకం లేకుండా కుట్ర చేసి ఆపించాడు నెహ్రౄ..
అనంతరం, మునుపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తనకు పోటీగా పటేల్ పేరుని ప్రతిపాదించిన #పురుషోత్తమదాస్ టండన్ ను పార్టీనుండి బహిష్కరించాడు. అంతేకాకుండా ఆ సమావేశంలో తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన మిగతా 13 మందికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశాడు. ఎవరైనా పటేల్ గురించి మాట్లాడితే బిగ్గరగా Get out from here అని అరిచేవాడు..
పటేల్ మరణానంతరం నెహ్రౄ #కమ్యూనిష్టులకు బాగా దగ్గరై వారి విధానాలను అమలు చేయడం ప్రారంభించాడు. చరిత్ర రచనకు శ్రీకారం చుట్టి #స్వాతంత్ర్యం తన వల్ల గాంధీ వల్లనే సిధ్దించినట్లుగా చరిత్రను రాయించాడు. స్వాతంత్ర్యం కోసం అశువులు బాసిన 3 లక్షల మంది పేర్లు ఎక్కడా చరిత్రలో మిగలకుండా జాగ్రత్త పడ్డాడు..
ఇవన్నీ ఎందుకు గుర్తుచేసుకోవడమంటే, కాంగ్రెస్ వారు ఇప్పుడు పటేల్ నామజపం చేస్తున్నారు కనుక.
మన హిందూ సంస్కృతిని , ఆచారాలను నాశనం చేయుటకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా, చాపకిందనీరులా తమ రహస్య ఎజెండాను అమలుజరుపుతూనే ఉన్నారు....

భారత జాతిజనులకు విజ్ఞప్తి

🏹🏹🏹 🕉🕉🕉🕉 🏹🏹🏹
*భారత జాతిజనులకు విజ్ఞప్తి*

ఈ రోజు ( 14 నవంబర్ 1889 ) జవహర్లాల్ నెహ్రూ పుట్టినా రోజు సందర్భంలో బాల దినోత్సవం జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. బాలల దినోత్సవం కి జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు కి ఏమైనా సంబంధం ఉందా? అంటే *నెహ్రు కి చిన్న పిల్లలంటే అపార మైన ప్రేమ అంట*.... దాని ఫలితంగానే బాలల దినోత్సవం ఆయన పుట్టినరోజున జరుపుకుంటారు అని ప్రతీతి.
జవహార్లాల్ నెహ్రూ రహస్య శృంగార లీలలకు పేరు పొందిన రహస్య మహిళలతో శృంగారం చేసేవాడు.
*🇮🇳భారత జాతి నాయకుడికి లక్షణం - కాదయ్యా శృంగార లీలాల రత్నం 🇮🇳*.
🎯భారతదేశానికి స్వాతంత్య్రం అప్పగించే సమయంలో చివరి జనరల్ గా భారతదేశానికి వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ తన భార్యను *నెహ్రూకి ఒక పావుగా* ఉపయోగించాడు.
🎯 బ్రిటిష్ వాళ్ళు The House of Commons of United Kingdom లో చర్చలో భారతదేశానికి స్వాతంత్యమిస్తే ప్రధాన మంత్రి ని ఎవరిని చేయాలి అని? అప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు *నెహ్రూకైతేనే* సరి, ఎందుకంటే నెహ్రూ చేతుల్లో ఉంటేనే *మన కంపెనీలు రక్షణలో ఉంటాయి - దేశాన్ని మరింత శక్తి వంతంగా దోచుకోవచ్చు*. అని , నెహ్రూ
*శారీరకంగా మాత్రమే భారతీయుడు - మానసింగా ఆంగ్లేయుడు* అని బ్రిటిష్ పార్లమెంట్ ధ్రువీకరించింది.
🎯 ఫలితంగా *మహాత్మా అను బిరుదుకు సరిపడని గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కాదని నెహ్రూ ను ప్రధానమంత్రి* ని చేసాడు.
🎯 ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోవడం. *సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ప్రధానమంత్రి అయితే బ్రిటిష్ కుక్కలా ఆగడాలు జరగనివ్వడు - భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయే ఊసు కాదు కదా అలాంటి ప్రయత్నం జరగనివ్వడు*.
🎯 *దేశం విడిపోవాలంటే ప్రధానమంత్రి సంతకం తప్పనిసరి... ఆ పని సర్దార్ చేసేవాడేనా? అందుకే బ్రిటిష్ ఏజంటైనా నెహ్రూ ను గాంధీ ప్రధానమంత్రి ని చేసింది*. సీన్ కట్ చేస్తే
🎯 ఆవిడ పేరు *ఎడ్వినా మౌంట్ బాటెన్*. ప్రపంచంలో ఏ పురుషుడు చేయని త్యాగం మౌంట్ బటన్ చేశాడనడంలో ఎటువంటి *అతిశయోక్తి* లేదు.
🎯 *వాడు వాళ్ళ భార్యని తీసుకువచ్చిందే భారత రాజకీయ నాయకుల దగ్గర శృంగారం జరిపించైనా ఇండియా నుండి -పాకిస్థాన్ విడగొట్టాలని దృఢ సంకల్పంతో వచ్చిన వైస్రాయి జనరల్*. సీన్ కట్ చేస్తే మన *శృంగార వీరుడు, కామపిచాచి, స్త్రీ లోలుడైన జవహర్ లాల్ నెహ్రు* ఎడ్వినా తో కలిసి మెలిసి బహిరంగంగా తిరిగే వాడు. *త్యాగనికి అమ్మ మొగుడైన మౌంట్ బటన్* వాళ్ళని ఇంకా ఏకాంతంగా వదిలే వాడు. ఎడ్వినా మౌంట్ బటన్ చెంతన ఉన్నప్పుడు నెహ్రూ చాలా హుషారుగా ప్రవర్తించేవాడు.అప్పుడి ఈ కామాంధునికి సరిగ్గా 64 సంవత్సరాలు.
🎯 స్వాతంత్య్రం పొందిన తర్వాత కూడా ఈ బ్రిటీష్ ఏజెంటైన నెహ్రు ఎడ్వినా లకు ప్రేమలేఖలు నడిచాయి. *సుఖం కోసం పాకులాడే జీవి* ఐనా నెహ్రు ఎప్పుడు విదేశీ పర్యటనలు చేసేవాడు..
🎯 మళ్ళీ సీన్ కట్ చేస్తే లండన్ వెళ్లి ఎడ్విన్ తో శృంగార లీలలు జరిపి వచ్చేవాడు ఈ దగుల్బాజీ నెహ్రూ. మౌంట్ బటన్ ఎందుకు తన భార్యని నెహ్రూ కి అప్పగించాడాంటే భారతదేశం యొక్క నిగుడా రహస్యాలు తెలుసుకుందామని, *తన భార్య కన్నా ఎక్కువైనా తన 146 కంపెనీలపై ప్రేమ ఎక్కువ*.
🎯 టర్కీ రాజు కూతురు ప్రిన్సెస్ నిలోఫర్ నైజాం నవాబు రెండవ కొడుకుని పెళ్లి చేసుకుంది. కానీ వారి దాంపత్య జీవితం సరిగా సాగలేకపోయింది అయితే నైజాం నవాబు నీలోఫర్కు చెందవలసిన కొన్ని ఆస్తులను జప్తు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే *శృంగార వీరుడు శృంగార రత్నం* ఐనా జవహర్ లాల్ నెహ్రూ కల్పించుకొని నీలోపర్ చెందవలసిన ఆస్తుల పై హైదరాబాద్ ముఖ్యమంత్రికి ఫోన్చేసి నైజాం నవాబు నిలోఫర్ విషయంలో చేస్తున్న ఆ ఆస్తుల పంపకo దాన్ని చక్కబెట్టాల్సిన కోరాడు .
🎯 ఇంత చేసినందుకు నిలోఫర్ ప్రత్యేకంగా కలుసుకుందమని ఢిల్లీ వద్దామని అనుకుంది. అయితే చాల చాకచక్యంగా *మన శ్రీమతి తుక్కు మహిళగా పిలువబడే ఇందిరా గాంధీ* మీరు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు . కొన్నాళ్లు తర్వాత ఆయన అక్కడికి వస్తారు అని చెప్పింది .అగ్నికి వాయువు థొదైనత్తు *మన తుక్కు మహిళ ఇందిరా గాంధీ తన తన్ద్రియైన నెహ్రూకి తోడైయింది*. మళ్ళీ సీన్ కట్ చేస్తే నీలోపర్ ని నెహ్రూ ఫారిస్ లో కలుసుకున్నారు.
🎯 *నెహ్రూ పడకగదిలో ఎడ్వినా ఫొటో ఉండేది*.
🎯 చాలా మంది విదేశీ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉండేవి కామపిపాసికి. వీడు *రాజకీయ పాలన కన్నా - అమ్మాయిల శృంగార పాలన* చేసిననడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆగండి ఆగండి విదేశీలేనా? మరి స్వదేశీయులు లేరా? ఉన్నారు .
🎯సరోజిని నాయుడు కూతురు పద్మజానాయుడు ఈ మహాతల్లికి *భారత దేశంలో పురుషులే కరువైనట్లు ఈవిడ కామాంధుల పితామహుడు శృంగార వీరుడు అయినా నెహ్రూను ఎంచుకుంది* .అదృష్టవశాత్తు పద్మజా నెహ్రును పెళ్లి చేసుకుందామనుకుంది కానీ కామ పిపాసి ఇది అర్థం చేసుకుని సీన్ కట్ చేసి *త్యాగనికి అమ్మ మొగుడి* భార్యయైన ఎడ్విన్ మౌంట్ బాటన్ మళ్ళీ ఎంట్రీ.షాక్ లో సరోజినీ నాయుడు మరియు పద్మజ నాయుడు , బాధ తట్టుకోలేక ఆరోగ్యం క్షిణించి మంచం ఎక్కింది పద్మజ. *ఎన్నోసార్లు పద్మజ ఇందిరా గాంధీ దగ్గరకొచ్చి నెహ్రూ వ్రాసిన కామ లేఖలు చూపించి వివాహమాడాలని ప్రాధేయపడింది*.
🎯 *ఈ కామాంధుడి లాస్ట్ కు సన్యాసం స్వీకరించిన వారిని కూడా వదల్లేదు*.
🎯 1948 ఢిల్లీలోని శారదా మాత ఒక సన్యాసిని, సంస్కృత పండితురాలు. చాలా లక్షణంగా ఉండేది. భారత ప్రజలకు రాజకీయ నాయకులకు ఉపదేశం చేస్తూఉండేది. *ఈమె సన్యాస దీక్షను పరిక్షిoచాలని భగవంతుడు - సన్యాసిని ఎలాగైన అనుభవించాలని సుఖ రోగి నెహ్రూ* ఈ మత్తు మాయలో ఈ సన్యాసిని కామాంధునికి బలి అయిపోయింది.
🎯 దీని ఫలితంగా ఆ సన్యాసిని కి గర్భం దాల్చి *ఒక కుమారునికి* జన్మనివ్వడం జరిగింది. బెంగళూరు కాన్వెంట్ స్కూల్లో విడిచి పెట్టి, కామపిశాచి ఈవిడకు వ్రాసిన లేఖలు అక్కడే పెట్టి వెళ్లిపోవడం జరిగింది.
*నెహ్రూ సన్నాసి కి పిల్లలంటే ఇష్టం కాదు - ఆడవాళ్లoటే ప్రాణం*
🍌 *నెహ్రూకి ఉన్న అక్రమ సంబంధాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆ చెంచా గాని చెంచా గాళ్లు పుకార్లు షికార్లు చేసేలా ప్రచారం చేశారు* .
🎯 *జవహర్ లాల్ నెహ్రూ గుట్కా, పాన్, హుక్క పీల్చే వాడు, ఆవు మాసం తినేవాడు*.
*దేశపతనానికి కారణం - నెహ్రూ చేసిన ద్రోహం*
🎯 *1950 లో మన భారత దేశానికి చెందిన కోకో ఐలాండ్ ని మయన్మార్ దేశానికి బహుమానంగా ఇచ్చాడు*.
🎯 *పంచశీల ఒప్పందం హిందీ చీనీ భాయీ భాయి చైనా తో ఒకటయ్యాడు. ఆ గుంట నక్క చైనా ను నమ్మొద్దు అని దేశాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని *ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్* చెప్పినా కూడా వినకుండా 1954 పంచశీల ఒప్పందం చేసుకున్నాడు.
🎯 *టిబెట్ ను చైనా కు అప్పజెప్పాడు. ఫలితంగా చైనా సైన్యం టిబెట్ ప్రాంతం గుండా వచ్చి భారత సైన్యాన్ని ఓడించింది... భారత సైన్యం ఓటమి కాదు కానీ భారత సైనికుల ఆత్మాహుతి అప్పటి కమాండర్ అన్నాడు అంటే ఎంత గోరంగా ఓడిపోయామో అర్థం చేసుకోవచ్చు* .
🎯 *కాబావలి మణిపూర్ భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. భారతదేశ స్వాతంత్రం తరువాత మణిపూర్ రాజు బోధ చంద్ర ఇష్టపూర్వకంగా భారత్లో విలీనం చేశారు. మణిపూర్లోని కాభవలి అనే ప్రాంతాన్ని మళ్ళీ మయన్మార్ దేశానికి బహుమానంగా ఇచ్చాడు*.
🎯 *నేపాల్ రాజు త్రిభువన్ షా తనంతట తానుగా వచ్చి నేపాల్ ను భారత్లో విలీనం చేస్తానన్నప్పుడు వద్దు వద్దు అలా చేస్తే UNO నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడ్డాడు. దానితో భారతీయుల చిరకాల స్వప్నం ఐనా అఖండ భారతానికి తూట్లు పొడిచాడు*.
🎯 అమెరికా భారత్ కు UNO లో శాసనసభ్యత్వాన్ని 1950లో ఆఫర్ చేసింది. దాన్నితిరస్కరించాడు.
1955లో రెండవసారి సోవియట్ యూనియన్ ఆఫర్ చేసింది. మళ్ళీ దాన్ని తిరస్కరించాడు.
*నెహ్రూ - సగటు భారతీయునికి కోపం చెప్పించే అంశాలు* 👋👋👋👋
🏹 *నేను విద్య పరంగా బ్రిటిష్ వాణ్ణి( క్రిస్టియన్ నీ ), సంస్కృతి పరంగా ముస్లింను కానీ నేను దురదృష్టవశాస్తూ హిందువుగా పుట్టాను*.
🏹 *నేను ఎప్పటికైనా భారతదేశాన్ని యురోప్ దేశంగా*
మారుస్తాను. ఈ మాట వినగానే నా రక్తం మరిగింది. *సనాతన ధర్మం ఫై ఆధారపడింది - ఆర్యావర్తదేశం*
అది కూడా తెల్వని అసమర్ధుడు ఈ సన్నాసి.

🏹 *1947లో ఇండియా -పాకిస్తాన్ విడిపోయి పాకిస్తాన్ లో వున్నా హిందువులు మీ ఆస్తులు, మీ ఇల్లు అన్ని వదిలేసి భారతదేశానికి రండి అన్నాడు. ఇండియా లో వున్నా ముస్లిం లకు వక్ఫ్ బోర్డు సహాయంతో పాకిస్తాన్ కు వారి ఆస్తులు అన్ని సమకూర్చరు*.
🏹 *జవహర్ లాల్ నెహ్రూ నుండి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు 400కోట్ల ప్రజా ధనాన్ని కొల్లకొట్టారు వీరి కుటుంబ సభ్యులు* .
🏹 *ఢిల్లీ లోని నెహ్రూ సమాధి విలువ 21, 200, 000000 కోట్లు*
🏹 *వందేమాతరం గీతాన్ని కాదని జనగణమన అనే బానిస గీతాన్ని జాతీయ గీతంగా చేయడం* .
🏹 *మదర్సా లలో ఖురాన్ - క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లోబైబిల్ చదవడం తప్పు కాదంట - కానీ పాఠశాలల్లో భగవద్గిత బోధించడం మాత్రం నేరం*
మరి ఇటువంటి వ్యక్తికి 14నవంబర్ బాలల దినోత్సవం నాడు *జవహర్ లాల్ నెహ్రూ ఫొటో కి దండేసి దణ్ణం పెట్టి స్మరించవలసిన అవసరం కొంతఐనా ఉందంటరా*? నాకైతే లేదు !
*నేనైతే నా పిల్లల్ని ఆ దినన పాఠశాలకు పంపించను*. ఎందుకు? *ఎందుకంటే నెహ్రూ ఫోటో చూసిన తర్వాత నా పుత్రుడు అడుగుతాడు ఎవరు ఈయన అని*? అప్పుడు ఏమని చెప్పాలి?
1. *ప్రజలు పట్టుపట్టి మరి ప్రధానమంత్రి ని చేయలేదు స్వార్థంతో ప్రధాని అయ్యాడన*? .
2. *స్త్రీ లోలుడన? హుక్కా, సిగరెట్ త్రాగుతాడన*?
3. *పవిత్రంగా కొలిచే గోవు ను -దాని మాంసాన్ని వండుకొని తింటాడన*?
4. *కేవలం ఒక స్త్రీ కోసం దేశ రహస్యాలు ఇతరులకు చెప్పేవాడన*?
5. *ఈయన సొంత కష్టార్జితంతో సంపాదించిన సొమ్మని భారతదేశభూబాగాన్ని*
ఇతరులకు దానం చేసాడని చెప్పాల్నా?
అంటే నెహ్రూ వల్ల దేశానికి గాని, దేశ వ్యవస్థకు గాని ఏవైనా
ఉపయోగం జరిగిందా? ఎటువంటి లాభం జరుగలేదు!
ఓం పరమేశ్వర
జై భారత్
జై హింద్
🚩🚩స్వామి దయానంద🚩🚩

Wednesday 13 November 2019

BECOME BEACON LIGHTS FOR THE NATION

BECOME BEACON LIGHTS FOR THE NATION
Undigested and contaminated food brings about
Illness in the body!!
Similarly undigested knowledge imparted
By the present day system brought severe illness
In the social organism and the body of politics!!
True knowledge alone can save mankind from ruining downfall...
Of all good deeds the best is loving service and simple living
Good conduct is the most essential
It is the decline in morality that is responsible for nation's troubles!!
The recovery of morals and the revival of simple living
Are the primary needs and goals of today!!
Yes, the process of simple living has just begun again!!
Learn to lead a life of truth, love and kindness!!
Become beacon lights and shining smiles for the country!!
Right @ Ram...