Tuesday 3 September 2019

#దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు :

#దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు :
ఆంద్రప్రదేశ్ లోని పిఠాపురం లో అప్పలరాజు,సుమతి అనే పుణ్య దంపతులకు భాద్రపద శుక్ల చతుర్థి (వినాయక చవితి)నాడు శతాభిషా నక్షత్రం లో దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు
జన్మించారు.8 ఏట ఉపనయనం జరిగిన తరువాత అక్కడి ప్రజలకు ప్రాయశ్చిత్త ఉపదేశం చేసి,తోబుట్టువుల కుంటితనం,గ్రుడ్డి తనం పోగిట్టి తల్లిదండ్రులకు తన యదార్ధ రూపం చూపించి వారికి 3 ప్రదక్షిణలు చేసి 16 ఏళ్ళు అక్కడే ఉండి పాదచారులలై ద్వారకా,కాశీ,కైలాస,మనససరోవరం, బృదావనం,బదరీ,గోకర్ణం, శ్రీ శైలం,త్రిపురాoతకం అన్ని క్షేత్రాలను పునరుద్ధరణ చేసి,అనేక భక్తులను ఉద్దరిస్తూ చివరకు కురుపురం లో అంతర్ధానం అయ్యారు*.🙏🏻
గురుదత్తుని కృపతో 🙏🏻
🌹 వినాయకచవితి శుభాకాంక్షలు 🌷 మితృలందరికీ🙏

No comments:

Post a Comment