Saturday 7 September 2019

#పీవీ మార్గం లో మోడి:

#పీవీ మార్గం లో మోడి:
ఎవరెటుపోతే నాకేం
రాజకీయాలు మాకెందుకు?
స్పందన,చైతన్యాన్ని...
సనాతన ధర్మం మనకు అందించిన ఆత్మ శక్తిని నిర్వీర్యం చేసిన వేళ
90 వ దశకంలో భారతదేశాన్ని తనదైన మేధో శక్తితో ముందుకు నడిపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు!!!
దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడమేకాదు
నిత్యం అల్లర్లు,వేర్పాటువాదం, తీవ్రవాదం తో రగిలిపోతున్న
పంజాబ్,అస్సాం లలో శాశ్వత శాంతిని పునరుధ్ధరించాడు.
పిచ్చి మొక్కలు మొలుస్తూ అదేదో మతం పూలను చెవిలో పెట్టాలని చూసిన సెక్యులర్ ముసుగు జీరోలకు చెక్ పెడుతూ రాత్రికి రాత్రి వారి వినాశకర ప్రగతి నిరోధ గోడలను కూల్చాడు !!!!
పీవీ గారి పరిపాలనా సుమధుర ఫలాలతోనే భారత్ నేడు ముందుకు దూసుకపోగలుగుతున్నది.
గీతా మహిమ అపారమైనది.సనాతన ధర్మం పరిధి అనంతమైనది.
పీవీ సేవలు అనన్య సామాన్యమైనవి.
ఈ స్పూర్తిని అనుసరిస్తూ భారతీయుల సత్యఫలప్రాప్తికి
370 ఆర్టికల్ రద్దుతో పాటు మోడి అనేక అంశాలలో భారత్ కు పునర్వైభవం తేబోతున్నాడనేది సత్యం!!
జై భారత్ మాత!!!
~ రా.రా.~

No comments:

Post a Comment