Thursday 10 January 2019

SAT BHAVANA

సాధువు "అమ్మా వండినప్పుడు ఏ ఆలోచనతో వండుతామో అవే ఆలోచనలు తినేవారికి సంక్రమిస్తాయి. పాత్ర శుద్ధి,మనసు శుద్ధి ,దినుసుల శుద్ధి తినే వారి మీద ప్రభావం చూపుతాయి." ఒక్క రోజు చెడు సంస్కారం నా అనేక సంవత్సరాల సాధన కు పరీక్ష పెట్టింది .ఆ దుష్ట సంస్కారం నుండి బయటకి రావడానికి ఇన్నాళ్లు పూర్ణ ఉపవాసం చేసి నన్ను నేను శిక్షించు కోవలసి వచ్చింది."
ఒకప్పుడు ఈ దేశం లో రైతు విత్తనాలు చల్లేటప్పుడు రామ నామం చెపుతూ చల్లేవాడు.కోతల సమయం లో,నూర్చేటప్పుడు,దైవ నామం వినపడేది. ధాన్యం దంచేటప్పుడు విసిరేటప్పుడు దైవ నామ సమ్మిళితం జరిగేది. భోజన కాల దైవ నామస్మరణ,భోజనానంతరం గోవింద స్మరణ.
భోజన సమయం లోని ఆలోచనలే మన సంస్కారాలు గా తయారయ్యే లా ఆహారం రక్తంలో కలిసే సమయంలో చర్యలు జరుగుతాయని ప్రతీతి.

No comments:

Post a Comment