Saturday 3 November 2018

KARTHIKA DEEPAM

KARTHIKA DEEPAM

శీతాకాలం లో చల్లదనానికి సూక్ష్మజీవులు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి.అవి వేడికి..ధ్వనికి నశిస్తాయి..చలికాలంలో వేడి తక్కువ ఉంటుంది కాబట్టి కార్తీకంలో

వీలైనన్ని
ఆవునెయ్యి..నువ్వుల నూనెతో దీపాలు పెట్టమని చెప్పారు..
హైందవ ధర్మంలో ఏమి చెప్పిన ఇటు ఇహంలోను...అటు పరంలోను ఉపయోగపడేలాగా చెప్పారు.అన్నిటికీ టిష్యూ పేపర్ల సంస్కృతి ఉన్న వారు అవి లేనప్పుడు వారి పూర్వికులు ఏమి చేశారో కదా???..గొర్రెల కి ఒక లక్షణం ఉంటుంది.. మొదటి గొర్రె ఎటు వెళితే మిగిలినవి కూడా గుడ్డిగా అదే దారి అనుసరిస్తాయి..మనం గొర్రెలం కాదు..వివేకం ఉన్న గోవులం..మంచి చెడు విభజించగలిగే హంసలం..
~ శ్రీమతి పూర్ణశ్రీ గారికి దన్యవాదములతో ~

No comments:

Post a Comment