Tuesday 26 March 2019

Facts on Brahmins

చంద్రబాబునాయుడు . !!!!
బ్రాహ్మణులు మీకు ఎందుకు ఓటు వేయాలి.?
1.1984లోకరిణీకాలు తొలగించినందుకా.
2. 1987 లో చల్లా కొండయ్య కమిషన్ వేసి,మిరాశీ వంశపారంపర్య మిరాశి అర్చకత్వ వ్యవస్థను రద్దు చేసినందుకా.
3.టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు చట్టసభలకు అవకాశం కల్పించనందుకా.
4.2000 వేల కోట్ల బ్రాహ్మణులకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థను దివాలతీయించినందుకా.
5.500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని చెప్పి...230 కోట్లు ఇచ్చినందుకా.
6.2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ లేదు అని చెప్పి,టీటీడీ లో రమణ దీక్షితులు గారి పరంపర తొలగించినందుకా.
7.కృష్ణా పుష్కరాలలో విజయవాడలోని 45 దేవాలయాల ను పడకొట్టినందుకా.
8.153 మంది కో ఆర్డినెటర్ లను తొలగించి,inspire labs ద్వారా డబ్బును దోచినందుకా.
9.పీఠాధిపతులను,మఠాధిపతులను,టీడీపీ పార్టీలోనిబ్రాహ్మణులచేతదుర్భాహాలాడి0చినందుకా .
10.GOMS NO 76 కు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పి,అమాయకులైన అర్చకులను పదే పదే రమ్మని పిలిపించుకుని GO ని విడుదల చేయకుండా మొహం చాటేసినందుకా
పైన పేర్కొన్న 10 అంశాలను రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణుడికి చేరేలాగా ప్రతి బ్రాహ్మణుడు షేర్ చేయండి,26 లక్షల బ్రాహ్మణుల జీవితాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 4 గురికి శాసనసభకు అవకాశం కల్పించారు.
1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.వైసీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ నియమించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

No comments:

Post a Comment