Thursday 27 May 2021

***సామాజిక మాధ్యమాలు...విలువలు ***

 ***సామాజిక మాధ్యమాలు...విలువలు ***

ఓ 50యేళ్ళక్రితం సినెమాలు,వీధినాటకాలు,తోళుబొమ్మలాటలు,బుర్రకథలు...  వీటి ధ్యేయమంతా సమాజ శ్రేయస్సుకొరకే!ఇవన్నీ సమాజంలో భక్తిభావన పెంపొదిస్తూ తద్వారా నైతికతకు,విలువలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి.

అసలు భారతీయులంటే ఖచ్చితంగా కాలనిర్ధారణచేసి చెప్పడానికి వీలులేనంత సనాతనమైన ధర్మానికి,విలువలకు ప్రతీకలు.

సద్భావనలను ప్రసారం చేసే మాధ్యమం మాతృభాషతో సమానమైనది.మాధ్యమం అంటే మెరుగు దిద్దినది,సంపూర్ణమైనది అని కొందరంటారు.

మరి ఈనాటి  సామాజిక మాధ్యమాలలో నీతి,నిజాయితి,సభ్యత,సంస్కారం ఉన్నాయా??

ప్రేమించే ఆత్మ బంధువులతో పాటు,మనకు వరాలన్నీ ప్రసాదిస్తూ ...

ఆ మాటకొస్తే జీవితాన్నే ప్రసాదించిన దేవుణ్ణి అణ్వేషించడానికి సంసార బంధాలకు దగ్గరగా ఉంటూ కొందరు...దూరంగా ఉంటు కొందరు సాఫీగా పయనం కొనసాగించారు మన పూర్వీకులు!!

నేటి సామాజిక మాధ్యామాలలోని దృశ్యప్రపంచం ఖచ్చితంగా ప్రమాదకరమైనదే.

వీటికి ముకుతాడు ఎపుడుపడుతుందో చెప్పలేం.

సున్నితంగా చెప్పాలంటే  వీక్షకులు,ఈ నెట్టు మాయాజాలానికి డబ్బులను పోగొట్టుకుంటున్న అకౌంట్ హోల్డర్స్

No comments:

Post a Comment